తులం బంగారం కోసం పెళ్లిలో నిరసన

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో జరిగిన సంఘటన వార్త వైరల్ అవుతుంది..
విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం స్కీమ్ కోసం మహిళలు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిల్లు..అయితే ప్రభుత్వ వచ్చి సంవత్సరం దాటినా ఆ స్కీమ్ అతీగతీ లేదు..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా అనే గ్రామంలో పెళ్లి మండపం లో వధూవరులు,కుటుంబ సభ్యులు తులం బంగారం హామీ ఏమైంది అని వినూత్న నిరసన తెలియజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించగా ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది…రేవంత్ రెడ్డి సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతున్నది..ఈ సందర్భంగా ఈ విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు..మీరేమంటారు ఈ వార్తపై?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *