రైతుభరోసా ఎప్పుడో తెలిసిపోయింది..

బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైతులందరికీ గుడ్ న్యూస్ మూడు రోజుల్లో రైతుభరోసా. ఈనెల ఫిబ్రవరి 29 నుండి 31 వరకు మూడు రోజుల్లో రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా పైసలు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. చాలా రోజుల నుంచి రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినప్పటినుండి రెండు సార్లు మాత్రమే రైతుభరోసా పైసలు రైతుల ఎకౌంట్లో వేశాడు.విడతల వారీగా విడుదల చేశాడు. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో MPTC/ZPTC ఎన్నికలు ఉండబోతున్నాయి.గ్రామీణ ప్రాంతాలలో జరిగే…

రేవంత్ రెడ్డి మిలాఖత్-ABVP రాంబాబు

ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో TAFRC ప్రతిపాదించిన ఫీజుల పెంపును ప్రభుత్వం నిలిపివేయాలి…ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలతో రేవంత్ రెడ్డి మిలాఖత్… కళాశాలల ఆడిట్ రిపోర్ట్స్ బహిర్గతపర్చాలి…. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పెంపును ప్రతిపాదిస్తూ TAFRC ప్రభుత్వానికి నివేదించడాన్ని ABVP తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ” ఫీజుల పెంపు వల్ల పేద విద్యార్థులు ఇంజనీరింగ్…

భారీ మంచులో ఆగిపోయిన విద్యార్థుల కలలు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!

జమ్మూ-కాశ్మీర్: అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ శైలే వేరు. ఇటీవల జమ్మూ-శ్రీనగర్ మధ్య భారీగా కురిసిన మంచు కారణంగా వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైన వేళ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఏం జరిగిందంటే? శ్రీనగర్‌లో జరగాల్సిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం జమ్మూ ప్రాంతానికి చెందిన సుమారు 700 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. అయితే, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి…

మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!

మేడారం జాతరలో ABVP చేసిన సేవ పెద్దగా మీడియా ఛానల్స్ కవర్ చేయలేదు గానీ..ABVP చేసిన సేవలో 250 మంది(230 మంది యువకులు,20 మంది యువతులు) పాల్గొని అద్భుతం సృష్టించారు. వన జాతర – మన జాతరసమ్మక్క–సారలమ్మ మేడారం జాతర 2026ABVP ఆధ్వర్యంలో సేవ, సమర్పణ, సంఘటన“లక్షలాది భక్తుల అడుగుల మధ్య,కొంతమంది అడుగులు సేవ కోసం ముందుకు పడ్డాయి.”ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే…

ఆడబిడ్డలకి 10116/-రూపాయలు ఇస్తున్న బీజేపీ యువ నాయకుడు

రాజకీయాల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు,మాయమాటలు చెప్పి గెలుస్తుంటారు.గద్దెనెక్కుతారు..మెజారిటీ నాయకులు ఇచ్చిన హామీలను అసలు గుర్తు పెట్టుకోరు..పెట్టుకున్నా అమలు చేయాలనే ఆలోచన,ఆచరణ ఉండవు..అలాగే ఓటు వేసేదేకా ఓటర్లను ఏవేవో చెప్పి ప్రసన్నం చేసుకుంటారు..ఓటు వేసాక,గెలిచాక పనుల కోసం వస్తే తిప్పించుకుంటారు..ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల ఊసరవెల్లి ముచ్చట్లు ఒడవవు..కానీ హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ మాత్రం తాను అందరిలాగా కాదు నేను డిఫరెంట్ అని నిరూపించాడు.గెలిచి వారం…

AI తో ఛత్రపతి శివాజీ మహారాజ్ సాంగ్

🎵 Title: జై భవానీ – వీర శివాజీ మాస్ గర్జన జై భవానీ! 🔥జై శివాజీ! 🔥జై జై జై శివాజీ!!! ⸻భవానీమాత భక్తుడయ్యే గర్జన వినిపిస్తేజిజియమాత పుత్రుడయ్యే చరిత్ర కంపిస్తేభరతమాత వీరుడయ్యే ధైర్యం ఉప్పొంగితేభగవద్గీత పాత్రుడయ్యే ధర్మం వెలిగితే ధర్మరక్షణే లక్ష్యమయ్యేతల్లిశిక్షణే ఆయుధమయ్యేయుద్ధరంగం న్యాయమయ్యేపోరాటమే జీవమయ్యే! ⸻సాహసమే ఊపిరిగా!సంకల్పమే సైన్యంగా!విజయమే వారధిగా!విశ్వాసమే సారధిగా! ⸻జై భవానీ!!! జై శివాజీ!!!సింహ గర్జన వినిపించేది!!!జై భవానీ!!! జై శివాజీ!!!ధర్మ జెండా ఎగురవేసేది!!! ఛత్రపతి శివాజీ!!!భారత గర్వం శివాజీ!!!…

ఛత్రపతి.. స్వరాజ్య ప్రజాపతి!

(చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ప్రత్యేక వ్యాసం) భారత చరిత్రలో జయంతులు కేవలం స్మరణార్థక తేదీలు కావు. అవి ఒక యుగాన్ని, ఒక ఆలోచనను, ఒక ఆదర్శాన్ని నేటి తరాలకు చేరవేసే అవకాశాలు. అటువంటి జయంతుల్లో అత్యంత ప్రాముఖ్యమైనది చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. ఆయన జీవితం – త్యాగాల గాథ, ఆయన పాలన – ధర్మానికి ప్రతిరూపం, ఆయన ఆలోచన – స్వాభిమాన భారతానికి పునాది.సాధారణ స్థితి నుంచి అసాధారణ శిఖరాలకుశివాజీ మహారాజ్ రాజప్రాసాదాల్లో పెరిగిన…

ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

ABVP కార్యకర్తల అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!!

ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో 300 మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం…. ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు.ABVP ఆధ్వర్యంలో 300 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని,వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు…

🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥

🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥 ఎన్నికల సమయం అంటే కేవలం ప్రచార కార్యక్రమాల సమాహారం కాదు. అది ఒక నాయకుడి అంకితభావానికి పరీక్ష. ఒక కార్యకర్తపై ఉన్న నమ్మకానికి సాక్ష్యం. ఒక సిద్ధాంతం బలాన్ని ప్రజల ముందుంచే యుద్ధరంగం. అలాంటి కీలక సమయంలో తొమ్మిది రోజుల పాటు నిరంతరంగా సాగిన ప్రచారం ఇప్పుడు విజయగాథగా నిలిచింది. తొమ్మిది రోజులు… ముప్పైకి పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్… వందకు…

Share via
Copy link