పాకిస్థాన్ కి జాగారమే😂😂

పాకిస్థాన్ పై భారత్ గెలుపు..శివరాత్రి నాడు పాక్ పందులకు జాగారమే..ఇషాన్ కిషన్ విధ్వంసం..శివమ్ దూబే కొసమెరుపులు తోడైతేబూమ్ బూమ్ బుమ్రా యార్కర్ లకుగిర గిర గింగిరాగిరే అంటూ అవుట్ అయే..తుర్ తుర్ మంటూ తోక ముడుచుకు పారిపోయే..27 సార్లు ఆడితే 26 సార్లు భారతే గెలిస్తే..బాప్ బాప్ హోతా..బేటా బేటా హోతా😂😂 ఈరోజు కొలొంబో లో జరిగిన మ్యాచ్ లో భారత్ 175/7పాకిస్థాన్ 114 కే ఆలౌట్ అయింది..Welldone భారత్..జై భారత్ 🇮🇳🇮🇳

Read More

కృతజ్ఞత ఉన్న నాయకుడు బండి సంజయ్ అన్న..

✨ కృతజ్ఞత ఉన్న నాయకుడు (కార్యకర్త) బండి సంజయ్ అన్న.. ✨🚩 గెలిపించిన కార్యకర్తలను గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు..🚩 మేం గెలిపించినం.. నువ్వు మమ్మల్ని గెలిపించాలని ఎవరూ అడగలేదు.. డిమాండ్ చేయలేదు..🚩 కష్టపడ్డ కార్యకర్తలను వెంబడి తిప్పుకోవాలనే అనుకుంటారు చాలా మంది నాయకులు..🚩 కానీ తాను ఎదిగినట్టు తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కూడా ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా ఎదగాలని తపన పడేవారు ఎంత మంది ఉంటారు?🔥 కేంద్రమంత్రిగా ఎంత బిజీ ఉన్నా.. పార్లమెంట్ నడుస్తున్నా…..

Read More

ఇప్పుడు పప్పు మాత్రమే కాదు దేశానికి పెద్ద ముప్పు..

వీడు ఇప్పుడు పప్పు మాత్రమే కాదు దేశానికి పెద్ద ముప్పు.. సర్జికల్ స్ట్రైక్ కి ప్రూఫ్ ఏదంటాడు.. ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అంటాడు..సైన్యంలో అగ్రవర్ణాల పెత్తనం అంటాడు..మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయి అన్నాడు..రాజ్యాంగాన్ని మారుస్తారన్నాడు..EVM హ్యాక్ అన్నాడు.. ఇప్పుడు ఓటు చోరీ అంటున్నాడు..60 ఏళ్లు దేశాన్ని ఏలి ఇప్పుడు బీసీలు, కులగణన పేరుతో కులాల మధ్య కుంపట్లు పెడుతున్నాడు..నెలకోసారి రహస్యంగా విదేశాలు తిరుగుతాడు..జార్జ్ సోరోస్ గాడి కుట్రలను ఈ దేశంలో అమలుపరుస్తాడు..జెన్ Z ఉద్యమం…

Read More

బండి సంజయ్ అన్న అందరిలాంటి లీడర్ కాదు..

ఈ అన్న అందరిలాంటి లీడర్ కాదు..అన్న వేరే…!ఈ అన్న అందరనుకునే క్యారెక్టర్ కాదు..అన్న వేరే! నమస్తే పెడితే చూడకుండా పోయే బాపతి కాదుపలకరిస్తే కూడా పట్టించుకోకుండా పోయే సోపతి కాదుఒక ఫోటో దిగుదామని పోతే కసురుకునేవాడు కాదుగెలిపించిన కార్యకర్తలని కూడా గుర్తుపట్టని గజినీ కాదు! మనం కనపడగానే తనే పేరు పెట్టి పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తాడు..దా ఫోటో దిగుదాం అంటూ మనతోనే సెల్ఫీ దిగుతాడు..నవ్వుతూ..నవ్విస్తూ..అందరినీ దగ్గరికి తీసుకుంటాడు..కష్టపడే కార్యకర్తలను గుర్తించి గుండెకి హత్తుకుంటాడు.. అన్నతో సెల్ఫీ దిగాలని…

Read More

ABVP లేకపోతే..

భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..సరస్వతీ చిత్రపటాలపై…

Read More

మోడీ లాంటి మొగాడు, మొనగాడు ఉండగా మీ ఆటలు సాగవు!!

ఈ దేశంలో ఉంటూ ట్రంప్ ని నమ్ముతారు కానీ దేశ ప్రధానిని నమ్మరు ఖాన్ గ్రేస్,ఇండి కూటమి రాజకీయ రాబందులు..ఈ దేశంలో తింటూ జిన్ పింగ్ గాడిని పొగుడుతారు..చైనా గ్రేట్ అంటూ మోడీపై ఏడుస్తారు కమ్యూనిస్టులు..ఈ దేశంలో మైనారిటీలం అంటూ మెజారిటీ హిందువులపై,సంస్కృతిపై దాడులు చేస్తూ ఓటు బ్యాంక్ గా మారి దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు మరకలు, దేవుడిబిడ్డలు..ఈ దేశంలో పరాయి దేశాలకి కిరాయి బతుకులు బతుకుతూ దేశాన్ని ఆగం చేయాలని చేసే క్రాస్ బ్రీడ్…

Read More

నక్సలిజం – ఒక విఫల ప్రయత్నం

దశాబ్దాల కాలంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన భద్రతా సమస్యలు వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ తీవ్రవాదం. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందింది కానీ కొన్ని అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నిరంతరం యుద్ధం చేయాల్సివస్తూనే ఉంది. ఈ దేశంలో 100 సంవత్సరాల క్రితం మొదలై శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న కమ్యూనిజం తమ భావజాల వ్యాప్తిలో ఎన్నో కొత్త పంథాలు- రంగులు మార్చుకుంది. కమ్యూనిజం ఒక కల అది కరిగిన మంచు శిలగా మారింది. 1925 లో…

Read More

విరాట్ కోహ్లి సంచలన ప్రకటన!

టెస్టులకు కోహ్లీ గుడ్‌బై.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు..స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. . ‘14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్‌ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్‌ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.నేను ఆశించిన దాని కంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది.వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కన్పిస్తుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’ అని కోహ్లీ రాసుకొచ్చాడు….

Read More

మోడీ సంచలన వ్యాఖ్యలు..

కశ్మీర్‌ విషయంలో భారత్‌ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప పాక్‌కు మరో గత్యంతరం లేదు.. పీవోకేను అప్పగించడం, ఉగ్రవాదులను సరెండర్‌ చేయడంపైనే చర్చలు. మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు పాక్‌ కాల్పులు జరిపితే,గట్టిగా బదులివ్వాలని త్రివిధదళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు. ఆదేశాలు ఇచ్చిన పవాళ్లు ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో కౌంటర్‌ ఇవ్వండి ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు..

Read More

అమెరికా జోక్యం..ఆగిన యుద్ధం

పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య ప్రకటన వెలువడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ వెనక్కి తగ్గింది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవుతుందని వెంటనే ఇరు దేశాలు సంయమనం పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మొత్తానికి పాకిస్తాన్ కి అన్ని వైపులా వాచిపోయి అమెరికాతో కాళ్ల బేరంతో భారత్ కనికరించింది…..

Read More