ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం
ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ న్యూ ఢిల్లీ, మార్చి 09: నేటి ఆధునిక కాలంలో భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి శాంతి మరియు సామాజిక సమానత్వం చేకూరాలంటే గౌతమబుద్ధుడు,గురు నానక్ దేవ్ మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనలు అత్యంత ఆవశ్యకమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU)…
