ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల భారతదేశంలో కీలకంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికలతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. పోలింగ్ తేదీలు ఇలా ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాలవారీగా పోలింగ్ తేదీలు ఈ విధంగా ఉన్నాయి: కౌంటింగ్ తేదీ అన్ని…

బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…

బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి… ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి. లోపభూయిష్టమైన విద్యాకమిషన్ నివేదికను చెత్తబుట్టలో వేయాలి అశాస్త్రీయంగా పెంచిన ఇంజనీరింగ్,ఫార్మా ఫీజులను ఉపసంహరించుకోవాలి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో…

బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంతే…

బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంతే… అంజన్న ఆశీర్వాద యాత్రతో మరోసారి నిరూపణ “మేడం సర్… మేడం అంతే” అని అల వైకుంఠపురంలో సినిమాలో వచ్చే డైలాగ్ లాగానే… “బండి సంజయ్ సర్… బండి సంజయ్ అంతే” అని మరోసారి నిరూపించుకున్నారు బండి సంజయ్ కుమార్. రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ తెలంగాణను ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసాడో చూసాం..తెలంగాణ రాజకీయాల్లో అప్పుడు,ఇప్పుడు బండి సంజయ్ ఎప్పుడూ సంచలనమే..ఇప్పుడు కూడా మళ్ళి అదే ట్రెండ్ క్రియేట్…

భారతదేశంలో LPG చరిత్ర

భారతదేశంలో LPG చరిత్ర: ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ధరలు, కనెక్షన్ల పెరుగుదల భారతదేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ప్రయాణం కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఇది భారతీయ వంట గదుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దీని చరిత్రలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి: భారతదేశంలో LPG చరిత్ర: ముఖ్య మైలురాళ్లు భారతదేశంలో LPG చరిత్ర: ఆద్యంతం మార్పులు 1. ప్రారంభం (1950వ దశకం): భారతదేశంలో LPG వినియోగం 1955లో ప్రారంభమైంది. బర్మా షెల్ (ప్రస్తుతం…

1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లు -ఎలా జరిగాయంటే?!

1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లు భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రదాడుల్లో ఒకటి. 1993 మార్చి 12న దేశ ఆర్థిక రాజధాని ముంబై లో వరుసగా జరిగిన బాంబు పేలుళ్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడి కేవలం ముంబై నగరానికే కాదు, మొత్తం భారతదేశ భద్రతా వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ముంబై నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో వరుసగా బాంబులు పేలాయి. మొత్తం 12 ప్రాంతాల్లో…

విద్యాకమిషన్ అర్బన్ నక్సలైట్లకు అడ్డాగా మారింది!

తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం ప్రమాదకరం తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం పెరుగుతూ, వారి భావజాలాన్ని విద్యావ్యవస్థలో రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన రాంచందర్ రావు మాటల్లో.. విద్యావ్యవస్థ…

హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీపై టాస్క్ ఫోర్స్ దాడి

హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీపై టాస్క్ ఫోర్స్ దాడి The Hyderabad Commissioner’s Task Force (ఖైరతాబాద్ జోన్ టీమ్) హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న Shehzada Food Master అనే యూనిట్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడిలో యూనిట్ యజమాని మొహమ్మద్ ఫారూక్ (50) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అస్వచ్ఛమైన పరిస్థితుల్లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల…

అంజన్న ఆశీర్వాద యాత్రకి రూట్ మ్యాప్ రెడీ..

అంజన్న ఆశీర్వాద యాత్రకి రూట్ మ్యాప్ రెడీ..ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జరిగే పాదయత్రకి రూట్ మ్యాప్ ని కేంద్రమంత్రి బండి సంజయ్ గారు ప్రకటించారు.యాత్ర వివరాలు: అణువణువు రామనామమై…కణకణం హనుమత్ గానమై..హైందవమే సింహనాదమై…మనమంతా బంధువులమై…అంజన్న భక్తులమై…అడుగులో అడుగు కలిపి కొండగట్టుకు సాగుదాం..అని బండి సంజయ్ గారు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

మరో యాత్రకి సిద్దమైన బండి సంజయ్!!

అంజన్న ఆశీర్వాద యాత్ర బండి సంజయ్ గారు మరో యాత్రకి సిద్ధమయ్యాడు. ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా… ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. విషయం ఏంటంటే, మొన్న జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మేయర్‌గా గెలిస్తే కొండగట్టుకి పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడు. అన్నట్టుగానే బండి సంజయ్ పడిన…

ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం

ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ న్యూ ఢిల్లీ, మార్చి 09: నేటి ఆధునిక కాలంలో భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి శాంతి మరియు సామాజిక సమానత్వం చేకూరాలంటే గౌతమబుద్ధుడు,గురు నానక్ దేవ్ మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనలు అత్యంత ఆవశ్యకమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU)…