ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో 300 మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం…. ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు.ABVP ఆధ్వర్యంలో 300 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని,వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు…
🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥 ఎన్నికల సమయం అంటే కేవలం ప్రచార కార్యక్రమాల సమాహారం కాదు. అది ఒక నాయకుడి అంకితభావానికి పరీక్ష. ఒక కార్యకర్తపై ఉన్న నమ్మకానికి సాక్ష్యం. ఒక సిద్ధాంతం బలాన్ని ప్రజల ముందుంచే యుద్ధరంగం. అలాంటి కీలక సమయంలో తొమ్మిది రోజుల పాటు నిరంతరంగా సాగిన ప్రచారం ఇప్పుడు విజయగాథగా నిలిచింది. తొమ్మిది రోజులు… ముప్పైకి పైగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్… వందకు…
తెలంగాణలోని 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే 1.కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ – కొలగాని శ్రీనివాస్ ( బీజేపీ ) డిప్యూటీ మేయర్ – సునీల్ రావు ( బీజేపీ ) డిప్యూటీ మేయర్ – సల్మా తహసీన్ ( ఎంఐఎం ) మేయర్ – మహంకాళి స్వామి (కాంగ్రెస్) డిప్యూటీ మేయర్ – పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్) మేయర్ – మూడ్ గణేశ్ (సీపీఐ) డిప్యూటీ మేయర్ – సిరిపురపు లలిత కుమారీ (కాంగ్రెస్)…
సామాన్యుడికే మేయర్ పట్టం కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన మాసం గణేశ్, శ్రీలేఖ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన సోమిడి వేణు ఏకగ్రీవంగా ఆమోదించిన బీజేపీ కార్పొరేటర్లు ఏబీవీపీ నుండి మొదలైన కొలగాని ప్రస్థానం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర కార్యకర్త నుండి మేయర్ దాకా కొలగాని ప్రస్తానం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు…
పాకిస్థాన్ పై భారత్ గెలుపు..శివరాత్రి నాడు పాక్ పందులకు జాగారమే..ఇషాన్ కిషన్ విధ్వంసం..శివమ్ దూబే కొసమెరుపులు తోడైతేబూమ్ బూమ్ బుమ్రా యార్కర్ లకుగిర గిర గింగిరాగిరే అంటూ అవుట్ అయే..తుర్ తుర్ మంటూ తోక ముడుచుకు పారిపోయే..27 సార్లు ఆడితే 26 సార్లు భారతే గెలిస్తే..బాప్ బాప్ హోతా..బేటా బేటా హోతా😂😂 ఈరోజు కొలొంబో లో జరిగిన మ్యాచ్ లో భారత్ 175/7పాకిస్థాన్ 114 కే ఆలౌట్ అయింది..Welldone భారత్..జై భారత్ 🇮🇳🇮🇳
✨ కృతజ్ఞత ఉన్న నాయకుడు (కార్యకర్త) బండి సంజయ్ అన్న.. ✨🚩 గెలిపించిన కార్యకర్తలను గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు..🚩 మేం గెలిపించినం.. నువ్వు మమ్మల్ని గెలిపించాలని ఎవరూ అడగలేదు.. డిమాండ్ చేయలేదు..🚩 కష్టపడ్డ కార్యకర్తలను వెంబడి తిప్పుకోవాలనే అనుకుంటారు చాలా మంది నాయకులు..🚩 కానీ తాను ఎదిగినట్టు తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కూడా ప్రజా ప్రతినిధులుగా, నాయకులుగా ఎదగాలని తపన పడేవారు ఎంత మంది ఉంటారు?🔥 కేంద్రమంత్రిగా ఎంత బిజీ ఉన్నా.. పార్లమెంట్ నడుస్తున్నా…..
వీడు ఇప్పుడు పప్పు మాత్రమే కాదు దేశానికి పెద్ద ముప్పు.. సర్జికల్ స్ట్రైక్ కి ప్రూఫ్ ఏదంటాడు.. ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అంటాడు..సైన్యంలో అగ్రవర్ణాల పెత్తనం అంటాడు..మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయి అన్నాడు..రాజ్యాంగాన్ని మారుస్తారన్నాడు..EVM హ్యాక్ అన్నాడు.. ఇప్పుడు ఓటు చోరీ అంటున్నాడు..60 ఏళ్లు దేశాన్ని ఏలి ఇప్పుడు బీసీలు, కులగణన పేరుతో కులాల మధ్య కుంపట్లు పెడుతున్నాడు..నెలకోసారి రహస్యంగా విదేశాలు తిరుగుతాడు..జార్జ్ సోరోస్ గాడి కుట్రలను ఈ దేశంలో అమలుపరుస్తాడు..జెన్ Z ఉద్యమం…
ఈ అన్న అందరిలాంటి లీడర్ కాదు..అన్న వేరే…!ఈ అన్న అందరనుకునే క్యారెక్టర్ కాదు..అన్న వేరే! నమస్తే పెడితే చూడకుండా పోయే బాపతి కాదుపలకరిస్తే కూడా పట్టించుకోకుండా పోయే సోపతి కాదుఒక ఫోటో దిగుదామని పోతే కసురుకునేవాడు కాదుగెలిపించిన కార్యకర్తలని కూడా గుర్తుపట్టని గజినీ కాదు! మనం కనపడగానే తనే పేరు పెట్టి పిలుస్తూ నవ్వుతూ పలకరిస్తాడు..దా ఫోటో దిగుదాం అంటూ మనతోనే సెల్ఫీ దిగుతాడు..నవ్వుతూ..నవ్విస్తూ..అందరినీ దగ్గరికి తీసుకుంటాడు..కష్టపడే కార్యకర్తలను గుర్తించి గుండెకి హత్తుకుంటాడు.. అన్నతో సెల్ఫీ దిగాలని…
భారతదేశంలో ABVP అనే విద్యార్థి సంస్థ పుట్టకపోతే..కాలేజి క్యాంపస్ ల్లో,యూనివర్సిటీల్లో ABVP లేకపోతే..విద్యావ్యవస్థల్లో ABVP ప్రభావం ఉండకపోతే..రాజకీయ నాయకులుగా ABVP నేపథ్యం కాకపోతే..సింపుల్ గా ABVP అనేదే కనపడకపోతే..విద్యాలయాలల్లో స్వాతంత్ర్య దినోత్సవాన నల్ల జెండాలు ఎగిరేటివి..కార్ల్ మార్క్స్, హిట్లర్,చేగువేరాలు మనకు హీరోలుగా చెప్పబడేవారు..పాఠ్య పుస్తకాలల్లో భారతదేశం కంటే చైనా గొప్పదనే కథలు చెప్పేటోళ్లు..భారత్ మాత కి జై,వందేమాతరం అనేటోళ్ల మూతులు పగలగొట్టేవాళ్ళు..స్వామి వివేకానంద,చంద్రశేఖర్ ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లు ఫోటోలు లేకుండా మావో,లెనిన్,క్యాస్ట్రో తదితరులను మన నెత్తికెక్కించేవారు..సరస్వతీ చిత్రపటాలపై…