రైతుభరోసా ఎప్పుడో తెలిసిపోయింది..
బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైతులందరికీ గుడ్ న్యూస్ మూడు రోజుల్లో రైతుభరోసా. ఈనెల ఫిబ్రవరి 29 నుండి 31 వరకు మూడు రోజుల్లో రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా పైసలు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. చాలా రోజుల నుంచి రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినప్పటినుండి రెండు సార్లు మాత్రమే రైతుభరోసా పైసలు రైతుల ఎకౌంట్లో వేశాడు.విడతల వారీగా విడుదల చేశాడు. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో MPTC/ZPTC ఎన్నికలు ఉండబోతున్నాయి.గ్రామీణ ప్రాంతాలలో జరిగే…
