విద్యాకమిషన్ అర్బన్ నక్సలైట్లకు అడ్డాగా మారింది!

తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం ప్రమాదకరం తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం పెరుగుతూ, వారి భావజాలాన్ని విద్యావ్యవస్థలో రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన రాంచందర్ రావు మాటల్లో.. విద్యావ్యవస్థ…

హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీపై టాస్క్ ఫోర్స్ దాడి

హైదరాబాద్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీపై టాస్క్ ఫోర్స్ దాడి The Hyderabad Commissioner’s Task Force (ఖైరతాబాద్ జోన్ టీమ్) హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో, హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న Shehzada Food Master అనే యూనిట్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడిలో యూనిట్ యజమాని మొహమ్మద్ ఫారూక్ (50) ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అస్వచ్ఛమైన పరిస్థితుల్లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల…

అంజన్న ఆశీర్వాద యాత్రకి రూట్ మ్యాప్ రెడీ..

అంజన్న ఆశీర్వాద యాత్రకి రూట్ మ్యాప్ రెడీ..ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జరిగే పాదయత్రకి రూట్ మ్యాప్ ని కేంద్రమంత్రి బండి సంజయ్ గారు ప్రకటించారు.యాత్ర వివరాలు: అణువణువు రామనామమై…కణకణం హనుమత్ గానమై..హైందవమే సింహనాదమై…మనమంతా బంధువులమై…అంజన్న భక్తులమై…అడుగులో అడుగు కలిపి కొండగట్టుకు సాగుదాం..అని బండి సంజయ్ గారు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

మరో యాత్రకి సిద్దమైన బండి సంజయ్!!

అంజన్న ఆశీర్వాద యాత్ర బండి సంజయ్ గారు మరో యాత్రకి సిద్ధమయ్యాడు. ఈ నెల 14న కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా… ఎందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. విషయం ఏంటంటే, మొన్న జరిగిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మేయర్‌గా గెలిస్తే కొండగట్టుకి పాదయాత్రగా వెళ్లి అంజన్న దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడు. అన్నట్టుగానే బండి సంజయ్ పడిన…

ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం

ప్రపంచ శాంతికి బుద్ధ, గురునానక్, వివేకానందుల బోధనలే మార్గదర్శకం సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ న్యూ ఢిల్లీ, మార్చి 09: నేటి ఆధునిక కాలంలో భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి శాంతి మరియు సామాజిక సమానత్వం చేకూరాలంటే గౌతమబుద్ధుడు,గురు నానక్ దేవ్ మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల బోధనలు అత్యంత ఆవశ్యకమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (IGNOU)…

మార్చి 8న కరీంనగర్‌లో ABVP కార్యాలయ ప్రారంభం

మార్చి 8న కరీంనగర్‌లో ABVP కార్యాలయ ప్రారంభం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కరీంనగర్ విభాగ్‌ (ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) కార్యాలయ ప్రారంభోత్సవం ఈ నెల మార్చి 8న ఘనంగా నిర్వహించనున్నారు. నేటి అవసరాలకు అనుగుణంగా, కార్యకర్తల సహకారంతో పునర్నిర్మించిన ABVP కార్యాలయం కొత్త శోభను సంతరించుకుంది. కార్యాలయం పునర్నిర్మాణంతో ABVP కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ కుమార్ గారు (కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, పార్లమెంట్…

హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు?

హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? – రంగుల పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందేశం భారతదేశం పండుగల దేశం. ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం, ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. అలాంటి ప్రత్యేక పండుగలలో “హోలీ” ఒకటి. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. చెడు మీద మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, స్నేహం, ప్రేమ, ఐక్యతను పెంపొందించే పండుగగా హోలీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రహ్లాదుడు…

ఉపవాసం-ఉపయోగాలు!!

ప్రియమైన స్నేహితులారా మరియు బంధువులారా నమస్కారం. ” లంకనం పరమ ఔషధం” అంటే ఉపవాసం ఒక పరమమైన ఔషధమనే సామెత మన తెలుగు సామెతలు ఒక ప్రముఖ సామెత. దీనివల్ల అనేక రకాల వ్యాధులు నివారించబడతాయి.ఇక నా అనుభవాలు చదవండి. నేను సెప్టెంబర్ లో ఇంటర్మీటంట్ ఫాస్టింగ్ ఆరంభించిన విషయం మీకు అందరికీ తెలుసు. ప్రస్తుతం ఐదు నెలలు కన్నా ఎక్కువ సమయం గడిచిపోయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరంభించి సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటల…

హీరో ఆఫ్ ది డే సంజు సాంసన్

(టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం) సంజు సాంసంగ్ విరోచిత పోరాటం 97 పరుగులతో అజేయంగా భారత్ విజయానికి తోడ్పాటు అందించాడు దానికి ముందు టాస్ గెలిచి సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు వెస్టిండీస్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది 195 పరుగులు చేసింది 196 పరుగులు విజయ లక్ష్యంతో దిగిన భారత్ ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ప్రారంభించాడు వెంటనే అవుట్…

RSS ఎందుకు ప్రారంభమైందో తెలుసా?

భారతదేశంలో ఆధిపత్య శక్తిగా ఎదగడంలో ఆర్ఎస్ఎస్ ప్రయాణం( ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రత్యేకం.)🚩 1926 మే 28న నాగ్‌పూర్‌లోని మోహితే వాడాలో ఒక ప్రశాంతమైన ఉదయం, 15-20 మంది యువకుల బృందం ఒక పొలంలో కళ్లద్దాలు ధరించిన ఓ వైద్యుడి కవాతులో గుమిగూడింది. వారు ఖాకీ యూనిఫాం ధరించి, భారతదేశ రాజకీయ సంస్కృతి సత్యాగ్రహం, నిరసనలకు తెలియని కసరత్తుల ద్వారా వరుసలలో నిలబడ్డారు. ఈ నవజాత ప్రయోగం మధ్యలో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఉన్నారు. ఆయన గాంధేయ ఆదర్శవాదం,…