Praveen Reddy Naredla

స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

స్కూల్ విద్యార్థులకు పండగే పండగ..సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అనేది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.విద్యాశాఖ ఈ నెల 24 నుంచి అన్ని స్కూళ్లకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. మళ్ళీ జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More

3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో…

Read More

సోలార్ ప్యానెల్ పెట్టు..కోటి పట్టు!!

కేంద్ర ప్రభుత్వం అధ్బుతమైన ఆలోచన..సోలార్ పవర్ ని ప్రమోట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ గ్రామాల మధ్య పోటీ..కోటి రూపాయల నజరానా.. ప్రతీ ఇంటిపైన సోలార్ ప్యానెల్లు పెట్టే విధంగా కలెక్టర్ల అధ్యక్షతన అధ్యక్షతన టీమ్.. 5వేల జనాభా ఉన్న గ్రామాలకు మధ్యన పోటీ.. పోటీలో అన్ని విధాల అర్హత సాధిస్తే జిల్లాకి ఒక్క గ్రామానికి కోటి రూపాయల నగదు నజరానా.. ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత.. పర్యావరణ కాలుష్యం తగ్గించడం కోసం నరేంద్రమోడీ…

Read More

Breaking News.. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.

Read More

వడ్డీ రేట్లు సవరించిన RBI

BREAKING: వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ వరుసగా రెండో సారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది.ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్ పర్సనల్ రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది.

Read More

అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

Read More

RTI చట్టం గురించి

సమాచారం కోరడం ఎలా? సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినాసమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి.దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) /పౌర సమాచార అధికారి (పి ఐ…

Read More

విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి

#HappyEngineersDay దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకం.నిజాయితీ,పట్టుదల, అంకితభావంతో ఇంజనీర్లు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం గర్వించదగ్గది.ఇంజనీర్లుగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం చూస్తున్నాం. అదే విధంగా విలాసాల కోసం దొంగతనాలు, అత్యాచారాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ హైటెక్ మోసాలు చేయడం కూడా మీడియాలో సైతం చూస్తున్నాం.ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు అవగాహన రాహిత్యంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి, దురదృష్టవశాత్తు…

Read More

స్వామి వివేకానంద స్పీచ్ కి 131 ఏళ్లు..

వెక్కిరించిన చోట..మొఖం మీద నవ్విన చోట..గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వని చోట..బుక్కెడు బువ్వ పెట్టని చోట..ఎగతాళి చేసిన చోట…ఎటకారం ఆడిన చోట..భారతదేశాన్ని తక్కువ చూపు చూసిన చోట.. భారతధర్మాన్ని లోకువ చేసి కాకుల్లా వాగిన చోట..చికాగోకు అడుగు పెట్టనివ్వని చోట..చిత్రవిచిత్రంగా చూసిన చోట..ప్రపంచ మత మహాసభల్లో వందలమంది పాస్టర్లు.. మేధావులు..పండితులు..చిన్నచూపు చూసిన చోటరెండు నిమిషాల్లోనే ఏదోటి మాట్లాడి పో అన్నట్టు కసిరిన చోట.. ఒక్క పదం..ఒక్కటే వాక్యం..అదే అదే భారతీయ నాదం..వేదం.. సోదర సోదరీమణులారా…అది ఇక ఉపన్యాసం కాదు..ఎక్కడా…

Read More

2024-2025 కేంద్ర బడ్జెట్

Union Budget 2024-2025 Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు! గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు 📌కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు..📌రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌📌మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం📌మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు📌గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు📌అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు📌వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు📌స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు…

Read More