Author: Praveen Reddy Naredla

జాతీయజెండాలో నువ్వే కనిపిస్తావ్ జగనన్న!!

ఎవరన్నారు నువ్వు చనిపోయావని…ఎవరన్నారు నువ్వు కనుమరుగయ్యావని..ఎగిరే ప్రతీ జాతీయజెండా ఎక్కడ కనిపించినా నువ్వే గుర్తుకొస్తావు..మోగే జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నువ్వే కనిపిస్తావు.. కాగడా జెండా పట్టిన ప్రతీ కార్యకర్త గుండెల్లో నిలిచినావు..దేశమంతటా జాతీయవాద సిద్ధాంతమై కొలిచినావు..కంచుకోట అని విర్రవీగిన కమీనే గాళ్ల…

నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో…

యోగి ఆదిత్యానాథ్ అంటే హడల్!!

ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదుమన…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు!!

యువ నాయకుడు అన్నామలై అధ్యక్షుడుగా తమిళనాడులో బీజేపీని అన్ని ప్రాంతాలకు విస్తరించి బీజేపీ ఓటు బ్యాంకు పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై చరిత్ర సృష్టించారు.లక్షలాది మందితో సభలు నిర్వహించి ఊపు ఊపారు.DMK ఫైల్స్ అంటూ స్టాలిన్…

తులం బంగారం కోసం పెళ్లిలో నిరసన

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో జరిగిన సంఘటన వార్త వైరల్ అవుతుంది..విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం స్కీమ్ కోసం మహిళలు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిల్లు..అయితే ప్రభుత్వ వచ్చి సంవత్సరం దాటినా ఆ స్కీమ్ అతీగతీ…

తెలంగాణకు భారీ వర్షాలు..రైతులకు అలర్ట్ న్యూస్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ Apr 10, 2025, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట,…

స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

స్కూల్ విద్యార్థులకు పండగే పండగ..సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అనేది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.విద్యాశాఖ ఈ నెల 24 నుంచి అన్ని స్కూళ్లకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. మళ్ళీ జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం…

సోలార్ ప్యానెల్ పెట్టు..కోటి పట్టు!!

కేంద్ర ప్రభుత్వం అధ్బుతమైన ఆలోచన..సోలార్ పవర్ ని ప్రమోట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ గ్రామాల మధ్య పోటీ..కోటి రూపాయల నజరానా.. ప్రతీ ఇంటిపైన సోలార్ ప్యానెల్లు పెట్టే విధంగా కలెక్టర్ల అధ్యక్షతన అధ్యక్షతన టీమ్.. 5వేల జనాభా ఉన్న…

Breaking News.. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన…