నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.. దేశ ప్రజలు ముక్తకంఠంతో…

Read More

యోగి ఆదిత్యానాథ్ అంటే హడల్!!

ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదుమన కేసీఆర్ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు..మన ట్విట్టర్ టిల్లు లాగా అమెరికాలో MBAలు చేయలేదు..24 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టం..గుండాలు,రౌడీలు,మాఫియా డాన్ల చేతుల్లో 60ఏళ్ల అరాచక శక్తులకు అండగా ఉన్న కుల ప్రభుత్వాలు..దోపిడీలు,మానభంగాలు,మర్డర్లు…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారు!!

యువ నాయకుడు అన్నామలై అధ్యక్షుడుగా తమిళనాడులో బీజేపీని అన్ని ప్రాంతాలకు విస్తరించి బీజేపీ ఓటు బ్యాంకు పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై చరిత్ర సృష్టించారు.లక్షలాది మందితో సభలు నిర్వహించి ఊపు ఊపారు.DMK ఫైల్స్ అంటూ స్టాలిన్ అవినీతి,అక్రమాలను బయటపెట్టి సంచలనం రేపారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 3సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో AIDMK తో పొత్తుకు సిద్ధంగా బీజేపీ జాతీయ నాయకులు ఉన్నట్టు వార్తలు వస్తున్న…

Read More

తెలంగాణకు భారీ వర్షాలు..రైతులకు అలర్ట్ న్యూస్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ Apr 10, 2025, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, హనుకొండ, వరంగల్, జనగాం, మహబూబ్‌బాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు…

Read More

స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

స్కూల్ విద్యార్థులకు పండగే పండగ..సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అనేది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.విద్యాశాఖ ఈ నెల 24 నుంచి అన్ని స్కూళ్లకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. మళ్ళీ జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More

3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో…

Read More

సోలార్ ప్యానెల్ పెట్టు..కోటి పట్టు!!

కేంద్ర ప్రభుత్వం అధ్బుతమైన ఆలోచన..సోలార్ పవర్ ని ప్రమోట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ గ్రామాల మధ్య పోటీ..కోటి రూపాయల నజరానా.. ప్రతీ ఇంటిపైన సోలార్ ప్యానెల్లు పెట్టే విధంగా కలెక్టర్ల అధ్యక్షతన అధ్యక్షతన టీమ్.. 5వేల జనాభా ఉన్న గ్రామాలకు మధ్యన పోటీ.. పోటీలో అన్ని విధాల అర్హత సాధిస్తే జిల్లాకి ఒక్క గ్రామానికి కోటి రూపాయల నగదు నజరానా.. ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత.. పర్యావరణ కాలుష్యం తగ్గించడం కోసం నరేంద్రమోడీ…

Read More

Breaking News.. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.

Read More

వడ్డీ రేట్లు సవరించిన RBI

BREAKING: వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ వరుసగా రెండో సారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది.ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్ పర్సనల్ రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది.

Read More

RTI చట్టం గురించి

సమాచారం కోరడం ఎలా? సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినాసమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి.దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) /పౌర సమాచార అధికారి (పి ఐ…

Read More