Category: News

బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన గుంపు మేస్త్రీ🔥
బండి సంజయ్ బరిలోకి దిగితే తాడో పేడో తేలుడే అన్నట్టు ఉంటది..బండి సంజయ్ పిలిపిస్తే సమస్య పరిష్కారమైనట్టే..అట్లుంటది మరి బండి సంజయ్ తోటి.. అసలు విషయం ఏమిటంటే సిరిసిల్ల నేతన్నలకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బిల్లులు ఇయ్యక,నేతన్నలకి పూట గడవక అవస్థలు పడుతున్నారు..వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా,మాజీ మంత్రి కేటీఆర్ కి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు.. గత నాలుగు రోజుల కింద లక్ష్మీనారాయణ అనే నేతన్న అప్పుల భారం…

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం
నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు ప్రముఖ హిందీ…

బ్రేకింగ్ న్యూస్: వయనాడ్ లోనూ స్మృతీ ఇరానీ!!
వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..! 2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తే కంచుకోటను బద్దలుకొట్టి స్మృతీ ఇరానీ చిత్తుగా ఓడించింది.. ముస్లింలు,క్రిస్టియన్ లు మెజారిటీగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ఒక్క వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు. నిన్న…

కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!
కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని…

మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్..మాదిగల ఓటు ఎటు?
తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది. నిన్న…

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!
తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

బ్రేకింగ్ న్యూస్..వరంగల్ ఎన్నికల బరినుంచి తప్పుకున్న కడియం కావ్య..! Breakinng News: (Kadiyam Kavya Drops from warangal Parliament election Race)
వరంగల్ పార్లమెంట్ పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య! స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయ కడియం కావ్యని కేసీఆర్ వరంగల్ ఎంపి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే BRS పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత,లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్, భూ కబ్జాలు,ఫోన్ ట్యాపింగ్ తదితర ఇస్యూస్ తో BRS పార్టీపై తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందని,పార్టీ ప్రతిష్ట దిగజారిందని,పార్టీలో కూడా సమన్వయం,సహకారం లేదని,ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయిందని ఈ పరిస్థితుల్లో…

ప్లాష్ ప్లాష్..రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ Raja Singh under house arrest
సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.. బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest) గత నాలుగు…

కాంగ్రెస్ ఒకరికి బదులు ఒకరికి టికెట్..అయోమయం!
ఎస్టీ రిజర్వ్డ్ సీట్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్. అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణలో లోక్సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త…