మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్

వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…

Read More

ప్లాష్ ప్లాష్..కేజ్రీవాల్ 29 కోట్లతో ఇంటి రిపేర్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి..ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం లో నిందితుడిగా అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మరొక స్కాం చేసినట్టే కనిపిస్తుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అధికారిక భవన మరమ్మత్తుల కోసం,కార్పెంటింగ్,ప్లంబింగ్,ఎలక్ట్రికల్,సివిల్ పనుల కోసం 29కోట్ల 56లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు బయట పడ్డాయి..2015 నుంచి 2022 వరకు ఇలా 29కోట్లు ఖర్చు చేయడాన్ని చూసి ప్రజల సొమ్మును దుబారా చేయడం,విలాసవంతమైన జీవితానికి ఆమ్ ఆద్మీ అని చెప్పుకొనే కేజ్రీవాల్ ఇలా…

Read More

రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు పోటీ🔥

రాహుల్ గాందీపై పోటీ చేస్తున్నది ఎవరో తెలుసా? రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు.ఒకటి అమేథీ..కేరళలో వయనాడ్ నుంచి మరో చోట.. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.. వయనాడ్ పూర్తిగా ముస్లిం జనాభా మెజారిటీ ఉండే లోక్ సభ స్థానం..చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముస్లిం ఓట్లతో వయనాడ్ కి పోయి గెలిచి పరువు దక్కించుకున్నాడు.. రాహుల్ గాంధీతో తలబడపోయే వ్యక్తిని బీజేపీ 5వ లిస్ట్…

Read More

బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందో తెలుసా?

400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నదో తెలుసా? ముఖ్యంగా బిజెపి 445 సీట్లలో పోటీ చూస్తుండగా మిగిలిన 97 సీట్లలో 24 ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేస్తున్నాయి.ఒక సీటు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం(OPS ) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. నిన్న ప్రకటించిన బిజెపి సీట్లలో ప్రముఖ నాటి మణికర్ణిక సినిమా కథానాయక కంగనా రనౌత్…

Read More

జనసేన 18అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ-టీడీపి పొత్తులో భాగంగా ఈరోజు 18 సీట్లకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 21 సీట్లల్లో బీజేపీ 10 సీట్లల్లో టీడీపి 144 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విదితమే.. జనసేన పోటీ చేస్తున్న ఆ 18 స్థానాలు ఇవే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నది అందరికీ తెలిసిందే.. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే పూర్తి క్రెడిట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దే…..

Read More

ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More

బ్రేకింగ్ న్యూస్..JNU ఎన్నికల్లో ABVP హవా..🚩🚩

బ్రేకింగ్ న్యూస్..JNU లో ABVP సంచలనం..JNU స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ABVP కాగడా జెండా దూసుకపోతున్నది..కొత్త రికార్డులను క్రియేట్ చేయనున్నది.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూభారత్ ముక్కలు కావాలంటూ..ఉగ్రవాదులకి మద్దతుగా ర్యాలీలు చేసే కమ్యూనిస్టుల కంచుకోట అని చెప్పుకొనే ఢిల్లీ JNU లో కంచుకోట కూలనున్నది..ఎర్రిజెండాల గుడారం కాలనున్నది..కన్నయ్య కుమార్ లాంటి కమ్యునిస్ట్ కుక్కలు తిష్ట వేసుకుని ఢిల్లీ కేంద్రంగా యూనివర్సిటీల్లో భారత వ్యతిరేక నినాదాలు చేయడం,భారత్ కి వ్యతిరేకంగా శక్తులను తయారుచేయడం ఇప్పటివరకు కొనసాగింది.. ఛత్తీస్ ఘడ్…

Read More

97కోట్ల ఓటర్లు.. 7విడుతలు..ఎన్నికల షెడ్యూల్ విడుదల!

AP అసెంబ్లీ& పార్లమెంట్ మరియు తెలంగాణ బైఎలక్షన్, పార్లమెంట్ ఎలెక్షన్స్ఎన్నికల షెడ్యూల్నోటి ఫికేషన్: 18 ఎప్రిల్ 2024పోలింగ్ తేది : 13 మే 2024కౌంటింగ్ జూన్ 4 దేశం మొత్తం:సుమారు 97 కోట్ల మంది ఓటర్లు.పురుషులు 49.7 కోట్ల మందిమహిళలు 47.1 కోట్ల మంది1.82 కోట్ల మొదటి సారి ఓటుహక్కు వచ్చిన వారు18-19 సం.ల వారు 21 లక్షల ఓటర్లు10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు1.5 కోట్ల పోలింగ్ సిబ్బంది55 లక్షల EVM లు100 ఏండ్లు & ఆపై…

Read More

బీఎస్పీ పార్టీకీ రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్

తిట్టిన తిట్టు తిట్టకుండా కేసీఆర్ ని తిట్టిన RS ప్రవీణ్ కుమార్ అదే కేసీఆర్ తో చేయి కలిపి పొత్తు పెట్టుకున్నాడు..అన్ని విషయాల్లో వ్యతిరేకించిన కేసీఆర్ ని ఆలింగనం చేసుకున్నాడు.కేసీఆర్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు.కేవలం ఎటు చేసి పదవుల్లో ఉండాలనే తాపత్రయం ఏమో ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి..ఏమైందో ఏమో కానీ హఠాత్తుగా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు..రాజీనామా కారణం చూస్తే మాత్రం చాలా సిల్లీగా ఉంది.కవిత అరెస్ట్ ను…

Read More