జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అంటున్న కేటీఆర్
మల్కాజిగిరి BRS సన్నాహక మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు..జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అని పిచ్చి మాటలు మాట్లాడాడు..
గత 2019 ఎన్నికల్లో అయ్య కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ సభలో హిందుగాళ్ళు,బొందుగాళ్ళు అన్నడు..
వీళ్ళకి నరనరాన హిందూ అంటే ద్వేషం లాగా,చిన్న చూపు లాగా కనిపిస్తుంది..
జై శ్రీరామ్ అంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది?
జై శ్రీరామ్ అంటే వీళ్ళకి ఎందుకు ఇంత అసహనం..
జై కేటీఆర్..జై కేసీఆర్ అంటే కూడా కడుపు నిండదు.. వస్తే అక్రమ పద్ధతుల్లో కాళేశ్వరం స్కాములు చేసి దొబ్బి తింటే మీకు కడుపు నిండింది..
పేరుకేమో తారక రామారావు అని పెట్టుకున్న కెటిఆర్ జై శ్రీరామ్ అంటే మాత్రం కడుపు నిండదు అని వాగుతున్నాడు..
వీళ్ళ మిత్రుడు పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గొంతు మీద కత్తి పెట్టినా భారత్ మాతా కీ జై అనను అంటడు..15నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను సంపుతా అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటడు..వీళ్ళ మీద ఒక్క మాట మాట్లాడడానికి చేతకాదు..
ప్రతీ రోజు 5 సార్లు వినిపించే ఆజాన్ వల్ల ఎంతమంది ముస్లింలకు కడుపు నిండుతుంది కేటీఆర్ గారూ?
ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ?
ఇక్కడ ప్రాబ్లం నినాదాలతో కాదు..
హిందూ ధర్మంతో..
నాస్తికుడు అయిన కేటీఆర్ కి జై శ్రీరామ్ అంటే ఇబ్బంది అవుతుంది కాని ఇతర మతాల వల్ల ఎలాంటి ఇబ్బంది కాదు..
అయినా రజాకార్లతో అంటకాగే పార్టీ ఇలా మాట్లాడడం సహజమే కదా..
లేపోతే వాళ్ళ రజాకార్ల మిత్రులకి కోపం వస్తది కదా..
తూ..సిగ్గులేకుండా మైనారిటీల ఓట్ల కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడతారా?
ఎంత గింజుకున్నా,ఎంత మొరిగినా మే 13 న జరిగే ఎన్నికల్లో జై శ్రీరామ్ నినాదం మోత మోగుతుంది..
బీజేపీ తెలంగాణలో 10సీట్లు గెలుస్తుంది..BRS జై శ్రీరామ్ నినాదాల హోరులో కొట్టుకుపోయి సున్నా సీట్లలోకి పడిపోతుంది.. ఇజ్జత్ పోతుంది..
తప్పకుండా అంటాం..జై శ్రీరామ్..జై జై శ్రీరామ్🚩🚩🚩
Jai Sri Ramm.
Twitter till ki mudindi.. jaffa gaduu