తులం బంగారం కోసం పెళ్లిలో నిరసన

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక పెళ్లిలో జరిగిన సంఘటన వార్త వైరల్ అవుతుంది..విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తులం బంగారం స్కీమ్ కోసం మహిళలు చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిల్లు..అయితే ప్రభుత్వ వచ్చి సంవత్సరం దాటినా ఆ స్కీమ్ అతీగతీ లేదు..ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా అనే గ్రామంలో పెళ్లి మండపం లో వధూవరులు,కుటుంబ సభ్యులు తులం బంగారం హామీ ఏమైంది అని వినూత్న నిరసన తెలియజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శించగా ఇప్పుడు ఈ…

తెలంగాణకు భారీ వర్షాలు..రైతులకు అలర్ట్ న్యూస్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ Apr 10, 2025, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలోని పలు జిల్లాలో గురువారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, హనుకొండ, వరంగల్, జనగాం, మహబూబ్‌బాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఈ మేరకు…

స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

స్కూల్ విద్యార్థులకు పండగే పండగ..సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అనేది ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.విద్యాశాఖ ఈ నెల 24 నుంచి అన్ని స్కూళ్లకు అధికారికంగా సెలవులు ప్రకటించింది. మళ్ళీ జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో…

సోలార్ ప్యానెల్ పెట్టు..కోటి పట్టు!!

కేంద్ర ప్రభుత్వం అధ్బుతమైన ఆలోచన..సోలార్ పవర్ ని ప్రమోట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ గ్రామాల మధ్య పోటీ..కోటి రూపాయల నజరానా.. ప్రతీ ఇంటిపైన సోలార్ ప్యానెల్లు పెట్టే విధంగా కలెక్టర్ల అధ్యక్షతన అధ్యక్షతన టీమ్.. 5వేల జనాభా ఉన్న గ్రామాలకు మధ్యన పోటీ.. పోటీలో అన్ని విధాల అర్హత సాధిస్తే జిల్లాకి ఒక్క గ్రామానికి కోటి రూపాయల నగదు నజరానా.. ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత.. పర్యావరణ కాలుష్యం తగ్గించడం కోసం నరేంద్రమోడీ…

Breaking News.. మే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు.

వడ్డీ రేట్లు సవరించిన RBI

BREAKING: వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ వరుసగా రెండో సారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది.ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్ పర్సనల్ రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది.

అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

RTI చట్టం గురించి

సమాచారం కోరడం ఎలా? సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినాసమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి.దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) /పౌర సమాచార అధికారి (పి ఐ…

విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి

#HappyEngineersDay దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకం.నిజాయితీ,పట్టుదల, అంకితభావంతో ఇంజనీర్లు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం గర్వించదగ్గది.ఇంజనీర్లుగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం చూస్తున్నాం. అదే విధంగా విలాసాల కోసం దొంగతనాలు, అత్యాచారాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ హైటెక్ మోసాలు చేయడం కూడా మీడియాలో సైతం చూస్తున్నాం.ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు అవగాహన రాహిత్యంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి, దురదృష్టవశాత్తు…