స్వామి వివేకానంద స్పీచ్ కి 131 ఏళ్లు..

వెక్కిరించిన చోట..మొఖం మీద నవ్విన చోట..గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వని చోట..బుక్కెడు బువ్వ పెట్టని చోట..ఎగతాళి చేసిన చోట…ఎటకారం ఆడిన చోట..భారతదేశాన్ని తక్కువ చూపు చూసిన చోట.. భారతధర్మాన్ని లోకువ చేసి కాకుల్లా వాగిన చోట..చికాగోకు అడుగు పెట్టనివ్వని చోట..చిత్రవిచిత్రంగా చూసిన చోట..ప్రపంచ మత మహాసభల్లో వందలమంది పాస్టర్లు.. మేధావులు..పండితులు..చిన్నచూపు చూసిన చోటరెండు నిమిషాల్లోనే ఏదోటి మాట్లాడి పో అన్నట్టు కసిరిన చోట.. ఒక్క పదం..ఒక్కటే వాక్యం..అదే అదే భారతీయ నాదం..వేదం.. సోదర సోదరీమణులారా…అది ఇక ఉపన్యాసం కాదు..ఎక్కడా…

2024-2025 కేంద్ర బడ్జెట్

Union Budget 2024-2025 Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు! గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు 📌కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు..📌రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్‌📌మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం📌మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు📌గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు📌అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు📌వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు📌స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు…

శ్యామ ప్రసాద్ ముఖర్జీ లేపోతే కాశ్మీర్ మన చేతిలోనే ఉండేది కాదు🚩

ఈయన లేకుంటే భారతీయ జన సంఘ్ లేదు..జనసంఘ్ లేకుంటే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లేదు.. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు అనే ఎజెండా లేదు..కాశ్మీర్ పై నెహ్రు చేసిన తప్పులపై ప్రశ్నించే గొంతు లేదు..ఒక దేశంలో రెండు విధానాలు ఏంటి,ఇద్దరు ప్రధానులు ఏంటి అని ఆరోజు ప్రశ్నించకపోతే నేడు కాశ్మీర్ మన చేతిలో ఉండేది కాదు.. దేశానికి ఆయువు లాంటి కాశ్మీర్ లేపోతే దేశమే లేదు..నేడు భారతదేశం ఉందంటే అది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన ఉద్యమం…..

బండి సంజయ్ అన్న నిజంగా ప్రతీ పేద,సామాన్య కార్యకర్తకు పక్కా స్ఫూర్తినిచ్చిన నాయకుడు..🙏🚩

ఎందుకంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3వేల ఓట్లతో ఓడిపోయాడు..ఓటర్లకు ఒక్క పైసా ఇయ్యకపోయినా..ఒక్క సీసా పొయ్యకపోయినా! వెంటనే ప్రత్యర్థులు దాడి మొదలెట్టారు..కరీంనగర్ లోనే గెలవలేదు..తెలంగాణలో అధికారం ఎలా తెచ్చేటోడు అని అందరూ (కొందరు సొంత పార్టీ నేతలు కూడా)..మరి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కేసీఆర్,కేటీఆర్ ఇలా ఒక్కడైనా గెలిచారా అంటే సమాధానం దొరకదు.. చాలా మంది అన్నారు ఓటుకి 500 ఇస్తే పక్కా గెలిచేవాడు అనవసరంగా ఓడిపోయాడు అని..ఆరు నెలల తర్వాత…

కమ్యూనిస్టులారా..ముందు మీరు..మీరు ఏకం కండి 🤣

ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మొత్తుకుంటారు..కానీ వీళ్ళెప్పుడూ కలవరు..కలవనివ్వరు..కల లోకూడా కానివ్వరు..1925 లో CPI అరువు తెచ్చుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం తో పుట్టింది.. మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళకే సిద్దాంతాలు నచ్చకనో,వ్యక్తులు నచ్చకనో రష్యా మద్దతుదారులుగా,చైనా మద్దతుదారులుగా(భారత మద్దతుదారులుగా కాదు) చీలిపోయి CPI(M) అని చైనా చెంచాలుగా పుట్టింది..ఇగ తర్వాత తర్వాత అనేక పార్టీలుగా కుక్కలు చింపిన విస్తరిలెక్క చీలిపోయి అనేక సంఘాలుగా మారిపోయాయి.. చైనా లో వాన వస్తే భారత్ లో గొడుగు పట్టే బ్యాచ్…

జాతీయజెండా కోసం బలిదానం అయిన దేశభక్తుడు సామ జగన్మోహన్ రెడ్డి

సామ జగన్మోహన్ రెడ్డి అచంచల దేశభక్తుడుఇంటికి ఒక్క కొడుకు..మధ్యతరగతి కుటుంబం..చదువులో సరస్వతి పుత్రుడు..అందరికీ మిత్రుడు..ధైర్యవంతుడు..శౌర్యవంతుడు.. విజ్ఞానవంతుడు.. దేశమంటే ప్రేమ,భక్తి,గౌరవం..దేశమంటే ప్రాణం…ABVP లో నేర్చుకున్న దేశభక్తి నినాదాలు..వేదాలుగాఘన చరిత్ర సాక్షిగా భారత పునర్వైభవమే లక్ష్యంగాకాకతీయ యూనివర్సిటీలో పాతుకుపోయిన RSU,నక్సలైట్, కమ్యూనిస్టులను ఎదుర్కొన్న ధీశాలి.. తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామన్న బెదరని ధైర్యశాలి.RSU,నక్సలైట్ దేశద్రోహులు జనవరి 26న ఎగరేసినజాతీయ జెండాను దించేసి నల్లజెండా ఎగరేసి మళ్ళీ దమ్ముంటే మీ జాతీయజెండాను ఎగరేయమని సవాల్ విసిరితే..అక్కడే ఉన్న యూనివర్సిటీ అధికారులు,పోలీసులు భయపడిన వేళ…..

రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు.. అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద పోయి 130 రోజులు దాటినా సగం హామీలు కూడా అమలు చేయలేకపోయారు.. మరి ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని..మీరు అన్న మాటలు ఉత్తవేనా?గెలవడం కోసం,అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారా? అడ్డగోలుగా హామీలూ ఇస్తారా? ఇప్పుడు కొత్తగా…

బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన గుంపు మేస్త్రీ🔥

బండి సంజయ్ బరిలోకి దిగితే తాడో పేడో తేలుడే అన్నట్టు ఉంటది..బండి సంజయ్ పిలిపిస్తే సమస్య పరిష్కారమైనట్టే..అట్లుంటది మరి బండి సంజయ్ తోటి.. అసలు విషయం ఏమిటంటే సిరిసిల్ల నేతన్నలకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బిల్లులు ఇయ్యక,నేతన్నలకి పూట గడవక అవస్థలు పడుతున్నారు..వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా,మాజీ మంత్రి కేటీఆర్ కి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు.. గత నాలుగు రోజుల కింద లక్ష్మీనారాయణ అనే నేతన్న అప్పుల భారం…