కొత్త కొత్తగా ఆశలు చిగురించాలి..Happy Ugadi

కొత్త కొత్తగా ఆశలు చిగురించాలి..కొత్త కొత్తగా ఆశయాలు ఉదయించాలి..కొత్త కొత్తగా ప్రయాణాలు మొదలవ్వాలి..కొత్త కొత్తగా మలుపులు గెలుపవ్వాలి.. కొత్త కొత్తగా సాహసాలను ఎదుర్కోవాలి..కొత్త కొత్తగా కష్టాలను ఛేదించాలి..కొత్త కొత్తగా లక్ష్యాలను చేరుకోవాలి..కొత్త కొత్తగా నేస్తాలను చేర్చుకోవాలి.. కొత్త కొత్తగా అనుభవాల్ని ఆకాంక్షించాలి..కొత్త కొత్తగా అనుభూతులను ఆస్వాదించాలి..కొత్త కొత్తగా సంఘర్షణలను ఎదుర్కోవాలి..కొత్త కొత్తగా జీవితాన్ని మలుచుకోవాలి.. కొత్త కొత్తగా ఈ నూతన సంవత్సరాన్ని గెలుచుకోవాలి..ఆరు రుచుల ఉగాదిలా..మీ జీవితం కూడా ఆనందంగా సాగాలని కోరుకుంటూ శ్రీ క్రోది నామ…

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు ప్రముఖ హిందీ…

బీజేపీ లేకపోతే ఈ దేశం మరో పాకిస్థాన్ అయ్యేది!!

బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం.. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..కాంగ్రెస్ పాపాలను ఎండగట్టింది..కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టింది.. నెహ్రూ ఏలిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దేహాన్ని ముక్కలు చేసినట్టు చేసింది..హిందూ ధర్మం అంటేనే శత్రువుగా పరిగణించింది.ఈ దేశంలో కేవలం ముస్లింలకే మొదటి హక్కు అన్నట్టు పని చేసింది.దేశ…

మళ్ళీ మోడీ ప్రభుత్వం పక్కా అంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీశైలం!

భారత ప్రభుత్వం దీనదయాల్ ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం క్రింద నిరుపేదలకు ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదవారికి ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, మారుమూల ప్రాంతాలకు దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాల్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది….

ABVP ఉచిత ఎంసెట్ కోచింగ్!!

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎంసెట్ ఉచిత శిక్షణ తరగతులు.. ABVP అంటే కాగడా జెండా పట్టే విద్యార్థులే గుర్తొస్తారు.ABVP అంటే సమస్యలపై ఉద్యమించే పోరగాల్లే కనిపిస్తారు.ABVP అంటే ధర్నా,రాస్తారోకో లు మాత్రమే చేస్తారు అనుకుంటారు.. కాలేజీకి బంద్ కావాలి అని కాల్ చేస్తుంటారు..ABVP అంటే ఎప్పుడూ ఇలాగే,ఇదేనేమో అనుకుంటారు..కానీABVP అంటే దేశభక్తిని నింపే జాతీయవాద శక్తి..ABVP అంటే సామాన్య విద్యార్థులను నాయకులుగా తీర్చిదిద్దే శక్తి..ABVP అంటే ఆపదల్లో రక్తం ఇచ్చే బ్లడ్ బ్యాంక్..ABVP అంటే సైనికులకు సపోర్ట్ గా…

బ్రేకింగ్ న్యూస్: వయనాడ్ లోనూ స్మృతీ ఇరానీ!!

వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..! 2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తే కంచుకోటను బద్దలుకొట్టి స్మృతీ ఇరానీ చిత్తుగా ఓడించింది.. ముస్లింలు,క్రిస్టియన్ లు మెజారిటీగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ఒక్క వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు. నిన్న…

కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని…

నా ఓటు జై శ్రీరామ్ అనే పార్టీకే🚩🚩..మీది మరి?

నా ఓటు భారతమాత కి జై అనే దమ్మున్న పార్టీకేనా ఓటు వందేమాతరం అని గర్జించే పార్టీకేనా ఓటు జై శ్రీరామ్ అనగలిగిన పార్టీకేనా ఓటు దేశభక్తి కలిగిన జాతీయవాద పార్టీకే నా ఓటు దేశాన్ని సురక్షితంగా కాపాడే పార్టీకేనా ఓటు అభివృద్ధి ద్యేయంగా పని చేసే పార్టీకేనా ఓటు హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీకేనా ఓటు రామరాజ్యం అన్న పార్టీకే నా ఓటు దైర్యంగా నిర్ణయాలు తీసుకునే పార్టీకేనా ఓటు వారసత్వ రాజకీయాలు చేయని పార్టీకేనా…

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు:కేటీఆర్

జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు అంటున్న కేటీఆర్ మల్కాజిగిరి BRS సన్నాహక మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు..జై శ్రీరామ్ అంటే ఉద్యోగం రాదు అని పిచ్చి మాటలు మాట్లాడాడు.. గత 2019 ఎన్నికల్లో అయ్య కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ సభలో హిందుగాళ్ళు,బొందుగాళ్ళు అన్నడు.. వీళ్ళకి నరనరాన హిందూ అంటే ద్వేషం లాగా,చిన్న చూపు లాగా కనిపిస్తుంది.. జై శ్రీరామ్ అంటే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది?జై శ్రీరామ్…

మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్..మాదిగల ఓటు ఎటు?

తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది. నిన్న…