విద్యాకమిషన్ అర్బన్ నక్సలైట్లకు అడ్డాగా మారింది!

తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం ప్రమాదకరం తెలంగాణ రాష్ట్ర విద్యావిధానంపై వామపక్ష శక్తుల ఆధిపత్యం పెరుగుతూ, వారి భావజాలాన్ని విద్యావ్యవస్థలో రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తీవ్రమైన ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. ఈ తీవ్రమైన అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన రాంచందర్ రావు మాటల్లో.. విద్యావ్యవస్థ…