బ్రేకింగ్ న్యూస్..మోడీ దోవల్ అత్యవసర భేటీ

పీఎం మోడీ, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అత్యవసర భేటీ.. ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్ పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్‌ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాల విభజన కేటగిరీ-1లో ఢిల్లీ, తారాపూర్‌ అణు కేంద్రం కేటగిరీ-2లో హైదరాబాద్‌, విశాఖ, మరియు 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా అలాగే రేపు భారత సైన్యం,…

Read More

నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.. దేశ ప్రజలు ముక్తకంఠంతో…

Read More

సోలార్ ప్యానెల్ పెట్టు..కోటి పట్టు!!

కేంద్ర ప్రభుత్వం అధ్బుతమైన ఆలోచన..సోలార్ పవర్ ని ప్రమోట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా డిజైన్ గ్రామాల మధ్య పోటీ..కోటి రూపాయల నజరానా.. ప్రతీ ఇంటిపైన సోలార్ ప్యానెల్లు పెట్టే విధంగా కలెక్టర్ల అధ్యక్షతన అధ్యక్షతన టీమ్.. 5వేల జనాభా ఉన్న గ్రామాలకు మధ్యన పోటీ.. పోటీలో అన్ని విధాల అర్హత సాధిస్తే జిల్లాకి ఒక్క గ్రామానికి కోటి రూపాయల నగదు నజరానా.. ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత.. పర్యావరణ కాలుష్యం తగ్గించడం కోసం నరేంద్రమోడీ…

Read More

మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.. విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది.. ఇప్పుడు ప్రముఖ హిందీ…

Read More

11 సీట్లు గెలవనున్న తెలంగాణ బీజేపీ!!

తెలంగాణలో 11 సీట్లు పక్కా గెలవనున్న బీజేపీ.. అవును మీరు చదివింది నిజమే..తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 11 సీట్లు గెలవనుంది.అవి ఏ నియోజకవర్గాలు అంటే 2019 లో గెలిచిన నాలుగు సీట్లు మళ్ళీ గెలుస్తూనే ఇంకొక 7 సీట్లల్లో విజయ బావుటా ఎగురవేయనున్నది.. గెలవబోయే సీట్లు ఇవే.. 1.అదిలాబాద్2.నిజామాబాద్3.కరీంనగర్ 4.సికింద్రాబాద్5.చేవెళ్ల6.మల్కాజిగిరి7.మహబూబ్ నగర్8.భువనగిరి9.మెదక్10.జహీరాబాద్11.వరంగల్ ఒకసారి విశ్లేషిస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 8 సీట్లల్లో 7 సీట్లు అదిలాబాద్,నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో…

Read More

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…

Read More

మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్

వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…

Read More

రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు పోటీ🔥

రాహుల్ గాందీపై పోటీ చేస్తున్నది ఎవరో తెలుసా? రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశాడు.ఒకటి అమేథీ..కేరళలో వయనాడ్ నుంచి మరో చోట.. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.. వయనాడ్ పూర్తిగా ముస్లిం జనాభా మెజారిటీ ఉండే లోక్ సభ స్థానం..చావు తప్పి కన్ను లొట్ట బోయిన చందంగా ముస్లిం ఓట్లతో వయనాడ్ కి పోయి గెలిచి పరువు దక్కించుకున్నాడు.. రాహుల్ గాంధీతో తలబడపోయే వ్యక్తిని బీజేపీ 5వ లిస్ట్…

Read More

బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందో తెలుసా?

400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నదో తెలుసా? ముఖ్యంగా బిజెపి 445 సీట్లలో పోటీ చూస్తుండగా మిగిలిన 97 సీట్లలో 24 ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేస్తున్నాయి.ఒక సీటు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం(OPS ) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. నిన్న ప్రకటించిన బిజెపి సీట్లలో ప్రముఖ నాటి మణికర్ణిక సినిమా కథానాయక కంగనా రనౌత్…

Read More