అత్యంత నిజాయితీపరుడు రైతన్న!!
ప్రపంచంలో..ఎవరిని మోసం చేయకుండా..ఎవరిని ముంచకుండా..ఎవరిని ఇబ్బంది పెట్టకుండా..ఎవరిని భయపెట్టకుండా..ఎవరిని దోపిడీ చేయకుండా..ఎవరికి ద్రోహం చేయకుండా..ఎవరికి ఆశ పడకుండా..ఎవరిపై ఆధారపడకుండా..రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించి..వందకు కొని వెయ్యికి అమ్ముకునే వ్యాపారం నుంచి..ప్రపంచంలో ఎన్నో రంగాలు ఎంతో కొంత ప్రజల్ని మోసం…
