మోడీపై జర్నలిస్ట్ అద్భుతమైన ఆర్టికల్

వికసిత భారతమే మోదీ లక్ష్యం నాయకులు ఎంతో మంది వస్తుంటారు.. వెళ్తుంటారు. ప్రజానాడి గెలిచిన నాయకులు శాశ్వతంగా ఉంటారు. పూటకో పార్టీ పుడుతుంది.. పూటకోకరు నేను నాయకుడిని అంటారు. కానీ.. జనం మెచ్చిన నాయకులంటూ కొందరుంటారు. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన నేతలు వారి పేరును చెరిపేసుకోలేరు. తాను నడుస్తూ.. జనాన్ని తనతో కలిసి నడిపించే నేతలు కొందరే ఉంటారు. పదవులు అందరికీ వస్తుంటాయి.. కానీ పదవికి వెన్నెతెచ్చిన నాయకులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇప్పుడు దేశంలో అదే…

Read More

బీజేపీ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి?

దేశం కోసం సర్వం,సర్వస్వం అర్పించి పనిచేస్తున్న మనిషి ఒకవైపు..స్వార్థం,అధికారం,అవినీతి,బంధుప్రీతి గల కాంగ్రెస్,ప్రాంతీయ పార్టీలు మరోవైపు.. చైనా బానిసత్వం,బూజు పట్టిన సిద్ధాంతం,మేధావుల ముసుగులో విశృంఖలత్వం,కిస్ ఆఫ్ లవ్,బీఫ్ ఫెస్టివల్స్ అంటూ సమాజాన్ని విడగొట్టే విభజన వాదం, హిందు అనే పదాన్నే విషంగా నరనరాన నింపుకొని మిగత మతాల జోలికి వెళ్ళని కమ్యూనిస్టులు.. దేశాన్ని మొత్తం క్రిస్టియనిజం చేయాలంటూ విదేశాల నుంచి వచ్చే లక్షల కోట్ల రూపాయలతో మత మార్పిడి ముఠాలు,విదేశీ బానిసలు,కిరాయి పాస్టర్లు.. లవ్ జిహాద్ పేరిట హిందు…

Read More

బీజేపీ ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తుందో తెలుసా?

400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న NDA కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తున్నదో తెలుసా? ముఖ్యంగా బిజెపి 445 సీట్లలో పోటీ చూస్తుండగా మిగిలిన 97 సీట్లలో 24 ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేస్తున్నాయి.ఒక సీటు నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం(OPS ) ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి మద్దతు ఇచ్చింది. నిన్న ప్రకటించిన బిజెపి సీట్లలో ప్రముఖ నాటి మణికర్ణిక సినిమా కథానాయక కంగనా రనౌత్…

Read More

ప్లాష్..ప్లాష్..వరంగల్,ఖమ్మం బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ

ప్లాష్ ప్లాష్ న్యూస్: వరంగల్ ,ఖమ్మం ఎంపీ అభ్యర్థులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ ని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు ని ప్రకటించింది. ఈ ఇద్దరి పేర్లు ప్రకటించడంతో మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి బీజేపీ కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కంటే వేగంగా పని చేసుకుంటుంది.. మొత్తంగా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ తెలియజేస్తున్నాయి…..

Read More

దుబ్బాక రఘునందన్ రావుకి తుపాకులు అక్కర్లేదు

తుపాకులు అక్కర్లేదు..బుల్లెట్లు అక్కర్లేదు..కత్తులు అక్కర్లేదు..కొడవళ్లు అక్కర్లేదు..బాంబులు అక్కర్లేదు..బరిసెలు అక్కర్లేదు..గొడ్డళ్లు అక్కర్లేదు..గొడవలు అక్కర్లేదు..మర ఫిరంగీలు,మారణాయుధాలు అక్కర్లేదు.. మాటలే తూటాలు..మాటలే మంత్రాలు..సూటిగా..సుత్తిలేకుండా..నిప్పులా నిక్కచ్చిగా..బాలకృష్ణ డైలాగ్ లెక్క కంటి చూపుతోనే కాదు..పదునైన మాటలతో ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తాడు..డిబేట్ లో అన్నతో ఎదురుపడే మొనగాడు ఎవ్వడు? కమ్మీలు,కాంగీలు,సూడో మేధావులు,సూడో జర్నలిస్టులు,ఏ పార్టీ అయినా,ఎవడైనాఅన్నతో పెట్టుకుంటే బాక్సులు బద్దలైతయి..అన్నతో వంకర టింకర మొరిగే వాడెవ్వడు..అన్నతో నేరుగా ఢీకొనే సత్తా ఉన్న మొగోడు ఎవ్వడు.అన్న మాటలు శతాబ్ది ఎక్స్ప్రెస్ అంత స్పీడ్..అన్న ఉన్నడంటే న్యూస్ ఛానళ్ల…

Read More

వామ్మో బండి సంజయ్..🙄12వేల కోట్లా 🚩

బండి సంజయ్ అంటే గుర్తొచ్చేది హిందుత్వం..బండి సంజయ్ ఉంటే వినిపించేది జై శ్రీరామ్ నినాదం..బండి సంజయ్ వెంటే కనిపించేదిఛత్రపతి శివాజీ లాంటి సైన్యం..బండి సంజయ్ అంటే అనిపించేదిఉప్పెన లాంటి ఉద్యమం.. కార్పోరేటర్ టు ఎంపీ టు స్టేట్ ప్రెసిడెంట్..మామూలు ప్రస్థానం కాదు..మామూలు ప్రయాణం కాదు..ఎన్నెన్నో కేసులు..ఎన్నెన్నో దాడులు..ధర్మం కోసం..దేశం కోసం జీవితమంతా పోరాటం..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..కేసీఆర్ లాంటి మొండి ఘటాన్నిమెడలు వంచి,ఘడీలు బద్దలు కొట్టి రోడ్డు మీదకు తెచ్చిన ఘనుడు.. గెలుపు పిలుపులు…

Read More

మోడీ 10ఏళ్ళల్లో ఎం సాధించాడు? ఏం చేశాడు?

ఒక్క గంట ఒక్కసారి సరిగ్గా దేశం గురించి ఆలోచిస్తేనరేంద్రమోడీ ఈ 10ఏళ్ళల్లో ఏం చేసాడో తెలుస్తది..స్వచ్ఛ భారత్ అంటూ ప్రజల్లో చైతన్యం నింపాడు..జనధన్ తో పేద ప్రజలతో బ్యాంక్ ఎకౌంట్లు తెరిచాడుసురక్షా బీమా యోజన అంటూ భీమా కల్పించాడు..గ్రూప్3,4జాబ్ కి ఇంటర్వ్యూ తీసేసి పైరవీలు ఆపాడుపండుగలప్పుడు బంధువులా సైనికులతో గడిపాడు..పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రిక్స్ చేసి భారతసత్తా చాటాడుVIP కల్చర్ కి సైరన్ బుగ్గలకి చరమగీతం పాడాడు..భారత సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇచ్చాడు.అవినీతి నిర్మూలన,దేశ…

Read More

బీజేపీ కావాలి..కానీ ఓటు మాత్రం వేయం!!

వరంగల్ లో పూజారిని ముస్లిం గుళ్ళోకి వచ్చి చంపితే బీజేపీ వాళ్ళు ఏమి చేస్తున్నారయ్య అంటారు మన తెలుగు ప్రజలు..శబరిమలలో ఏదన్నా జరిగితే వెంటనే బీజేపీ వాళ్ళు ఎం చేస్తున్నారు అంటారు..ఎక్కడన్నా ముస్లింలు దాడి చేస్తే బీజేపీ వాళ్ళు ఉంటే బాగుండు అంటారు!మత ప్రచారం జరుగుతుంటే బీజేపీ వాళ్ళు ఉంటే వీళ్ళ పని చెప్పేవాళ్ళు అంటారు…హిందు దేవతలపై,దేవుళ్లపై అక్బరుద్దీన్ లాంటోడు పిచ్చిపిచ్చిగా తిడితే వెంటనే బీజేపీయే గుర్తొస్తది..గుళ్ళు కూలగొడుతుంటే అక్కడ ప్రత్యక్షం అయ్యేది బీజేపీ నే!తీవ్రవాదులకు,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా…

Read More
Indian Prime Minister Narendra Modi, BJP Leader

మోడీ నిజంగా మనిషేనా?

ఈయనేం మనిషి..అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా?
నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా?

Read More