ABVP కార్యకర్తల అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!!

ఇంటర్మీడియట్ బోర్డు తీరుతో 300 మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం…. ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 300 మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు.ABVP ఆధ్వర్యంలో 300 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని,వారికి వెంటనే హాల్ టికెట్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు…