నేడు ఢిల్లీలో కీలక సమావేశం!

నేడు హోంశాఖ కీలక సమావేశం!న్యూ ఢిల్లీ:మే 06కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.. దేశ ప్రజలు ముక్తకంఠంతో…

Read More

కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని…

Read More