యోగి ఆదిత్యానాథ్ అంటే హడల్!!

ఒక మఠాధిపతి…ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి.కాషాయం కట్టిన సన్యాసి..గోవులు కాసే వాడు..మతతత్వ వాది,పాలన ఏమి చేతనైతది ఎక్కిరించిన ఎదవలకు నేడు యోగి అనే పేరు వింటేనే హడల్.. ఇప్పుడు భారతదేశానికే రోల్ మోడల్.. రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు కేసు టైప్ కాదుమన కేసీఆర్ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు..మన ట్విట్టర్ టిల్లు లాగా అమెరికాలో MBAలు చేయలేదు..24 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్టం..గుండాలు,రౌడీలు,మాఫియా డాన్ల చేతుల్లో 60ఏళ్ల అరాచక శక్తులకు అండగా ఉన్న కుల ప్రభుత్వాలు..దోపిడీలు,మానభంగాలు,మర్డర్లు…

Read More

వడ్డీ రేట్లు సవరించిన RBI

BREAKING: వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ వరుసగా రెండో సారి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది.ఈ మేరకు ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఫిబ్రవరిలోనూ వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీనివల్ల హోమ్, వెహికల్ పర్సనల్ రుణాలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుంది.

Read More

అత్యంత నిజాయితీపరుడు రైతన్న!!

ప్రపంచంలో..ఎవరిని మోసం చేయకుండా..ఎవరిని ముంచకుండా..ఎవరిని ఇబ్బంది పెట్టకుండా..ఎవరిని భయపెట్టకుండా..ఎవరిని దోపిడీ చేయకుండా..ఎవరికి ద్రోహం చేయకుండా..ఎవరికి ఆశ పడకుండా..ఎవరిపై ఆధారపడకుండా..రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు సంపాదించి..వందకు కొని వెయ్యికి అమ్ముకునే వ్యాపారం నుంచి..ప్రపంచంలో ఎన్నో రంగాలు ఎంతో కొంత ప్రజల్ని మోసం చేసి లాభం పొంది కోట్లకు పడగలెత్తేవాళ్లే…కానీ భూమితల్లిని నమ్ముకొని,కష్టాన్ని నమ్ముకొనిరెక్కలుముక్కలు చేసుకొని,దుబ్బకి,దుమ్ముకి,ఎండకి వానకి,కష్టానికి,నష్టానికి తట్టుకొని ప్రపంచానికి తిండిపెట్టేది ఒకే ఒక్కడు రైతన్న.. అందుకే ప్రపంచంలోఅత్యంత నిజాయితీ పరుడు..అత్యంత నిస్వార్థపరుడు..అత్యంత ఆత్మాభిమానం కల..అత్యంత మంచివాడు..కష్టం..సుఖం..లాభం..నష్టం.. ఏవి…

Read More