అసలు మీడియా చేయాల్సిన పని ఏమిటి ?

నాస్పందన మీడియా రీల్ Vs రియల్ మన దేశంలో మీడియా దేనికుందో దాని లక్ష్యాలేందో.పొద్దున లేస్తే కాంట్రవర్సీ కావాలి,తిప్పితిప్పి దాన్నే చూపించాలి..దేశంలో ఏ సమస్య లేనట్టు…మందు తప్పతాగి పట్టుబడ్డ సెలెబ్రిటీ ని రోజుకు వెయ్యి సార్లు చూపిస్తారు… అదే రైతు అప్పులు భరించలేక పురుగుమందు తాగితే దాన్ని ఒక్కసారి మొక్కుబడికి చూపిస్తారు..పెద్దగా పెట్టుబడి రాదుగా..డబ్బులు రావుగా..దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయడం చాతకానీ చెత్త డైరెక్టర్,హీరోలతో గంటలు గంటలు సొల్లు పెడుతుంటారు…దేశానికి నిస్వార్థంగా సేవచేసిన వారికి ఈమధ్య పద్మశ్రీ…

Read More

రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా సుత్తి లేకుండా కొన్ని ప్రశ్నలు.. అవకాశం ఇవ్వండి..అధికారం ఇవ్వండి..మార్పు రావాలి..కాంగ్రెస్ రావాలి అని అడిగితే జనాలు పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చారు.6 గ్యారెంటీలు 100రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద పోయి 130 రోజులు దాటినా సగం హామీలు కూడా అమలు చేయలేకపోయారు.. మరి ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని..మీరు అన్న మాటలు ఉత్తవేనా?గెలవడం కోసం,అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారా? అడ్డగోలుగా హామీలూ ఇస్తారా? ఇప్పుడు కొత్తగా…

Read More

బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన గుంపు మేస్త్రీ🔥

బండి సంజయ్ బరిలోకి దిగితే తాడో పేడో తేలుడే అన్నట్టు ఉంటది..బండి సంజయ్ పిలిపిస్తే సమస్య పరిష్కారమైనట్టే..అట్లుంటది మరి బండి సంజయ్ తోటి.. అసలు విషయం ఏమిటంటే సిరిసిల్ల నేతన్నలకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిన బిల్లులు ఇయ్యక,నేతన్నలకి పూట గడవక అవస్థలు పడుతున్నారు..వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు విన్నవించినా,మాజీ మంత్రి కేటీఆర్ కి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదు.. గత నాలుగు రోజుల కింద లక్ష్మీనారాయణ అనే నేతన్న అప్పుల భారం…

Read More

బీజేపీ లేకపోతే ఈ దేశం మరో పాకిస్థాన్ అయ్యేది!!

బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం.. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..కాంగ్రెస్ పాపాలను ఎండగట్టింది..కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టింది.. నెహ్రూ ఏలిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దేహాన్ని ముక్కలు చేసినట్టు చేసింది..హిందూ ధర్మం అంటేనే శత్రువుగా పరిగణించింది.ఈ దేశంలో కేవలం ముస్లింలకే మొదటి హక్కు అన్నట్టు పని చేసింది.దేశ…

Read More

బ్రేకింగ్ న్యూస్: వయనాడ్ లోనూ స్మృతీ ఇరానీ!!

వయనాడ్ లో రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టిస్తున్నది స్మృతీ ఇరానీ..! 2019లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు.ఒకటి కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్ సభ స్థానం.ఇంకొకటి తనకు కంచుకోట లాంటి అమేథీ.అమేథీ సీటు నుంచి రాహుల్ పోటీ చేస్తే కంచుకోటను బద్దలుకొట్టి స్మృతీ ఇరానీ చిత్తుగా ఓడించింది.. ముస్లింలు,క్రిస్టియన్ లు మెజారిటీగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ ఈసారి ఒక్క వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నాడు. నిన్న…

Read More

కాంగ్రెస్ కి షాక్..రాహుల్ దోస్త్ జంప్!

కాంగ్రెస్ కి షాక్..బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌ విజేందర్ సింగ్ నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లో చేరాడు. ఈ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి..ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఒకవైపు సర్వేలన్నీ మళ్ళీ వచ్చేది మోడీ సర్కారేనని ఘంటాపథంగా చెబుతున్న తరుణంలో కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని…

Read More

మాదిగలకు ఒక్క సీటు ఇవ్వని కాంగ్రెస్..మాదిగల ఓటు ఎటు?

తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది. 17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది. నిన్న…

Read More

వందరోజులు అయింది గుంపు మేస్త్రీ గుర్తుందా?

వంద రోజుల్లో చేస్తామన్న హామీలు ఏమైనవి గుంపు మేస్త్రీ గారు? ఇలా వందల హామీలు ఇచ్చి వంద రోజుల లోపు చేస్తామన్న హామీల సంగతి గుంపు మేస్త్రీ మరిచిపోయిండు.. రోజుకో సమస్యపై డైవర్ట్ చేస్తూ కాలం ఎల్లదీస్తున్నారు.కాళేశ్వరం అక్రమాలు,అవినీతి అంటూ కొంత కాలం మాట్లాడి దానికి కారణమైన వారిపై చర్యలు లేవు..అరెస్ట్ లు లేవు..విచారణలు లేవు..అంతా సైలెంట్.. కరెంట్ మీద కొన్ని రోజులు గాయి గత్తర లేపి CMD ప్రభాకర్ రావు పై చర్యలు,శ్వేత పత్రాలు విడుదల…

Read More

ప్లాష్ ప్లాష్..రాజాసింగ్ హౌజ్ అరెస్ట్ Raja Singh under house arrest

సంచలనం రేపుతున్న చెంగిచర్ల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతోంది. హోళీ ఆడుతున్న గిరిజన యువతులపై దాడులు చేసిన రౌడీ మూకలపై 4 రోజులైనా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయింది.. బాధితులపై కేసులు పెట్టిన పోలీసులు..దాడులు చేసిన మరక రౌడీ మూకలను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈరోజు చెంగిచర్ల సంఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు అడ్డుకొని వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. (Raja Singh under house arrest) గత నాలుగు…

Read More