బీజేపీ ఆవిర్భావం భారతదేశానికి పునర్జీవం..
బీజేపీ ఆవిర్భావం ఈ దేశ పునర్వైభవం..
బీజేపీ ఆవిర్భావం బావి భారత పునర్నిర్మాణం..
బీజేపీ ఆవిర్భావం భరతమాతకే సమర్పణం..

స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు..
ప్రతిపక్ష పార్టీగా బలమైన పార్టీ లేదు..
ఒక్క జనసంఘ్ మాత్రమే ఎదిరించింది..
ఒక్క జనసంఘ్ మాత్రమే ప్రశ్నించింది..
కాంగ్రెస్ పాపాలను ఎండగట్టింది..
కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టింది..
నెహ్రూ ఏలిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దేహాన్ని ముక్కలు చేసినట్టు చేసింది..
హిందూ ధర్మం అంటేనే శత్రువుగా పరిగణించింది.
ఈ దేశంలో కేవలం ముస్లింలకే మొదటి హక్కు అన్నట్టు పని చేసింది.
దేశ చరిత్రను కమ్యూనిస్టుల చేత పెట్టి మన భారత ఘన చరిత్రను వక్రీకరించింది.
అమెరికా,చైనాలే గొప్ప దేశాలు అన్నట్టు ఈ దేశ ప్రజల్ని భ్రమింపచేశాయి..
అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగంలో లేని సెక్యులర్ పదాన్ని కొత్తగా యాడ్ చేసి సెక్యులరిజం అంటే హిందూ వ్యతిరేకం చేసింది..
కాశ్మీర్ రావణ కాష్టం చేసి పాకిస్తాన్ పందులకు ఊడిగం చేసింది..
370 ఆర్టికల్ పెట్టి కాశ్మీర్ పండితులను ఊచకోత కోసింది..
దేశంలో లక్షల కోట్లు స్కాం చేసి దేశాన్ని ఒక పేద దేశంగా,వెనుకబడిన దేశంగా ప్రపంచాన పరువు తీసింది.
ఇలా ఈ దేశాన్ని 60 ఏళ్లు పాలించి దేశాన్ని ఎంత బ్రష్టు పట్టించాలో అంత చేసింది..
దేశంలో కాంగ్రెస్ చేసిన పాపాల పుట్ట కి విరుగుడు గానే బీజేపీ పుట్టి నేటికీ 44 ఏళ్లు అయింది..
బీజేపీ లేకపోతే ఈ దేశమంతా మరో పాకిస్థాన్ అయ్యేది..
రజాకార్ల రాజ్యంగా మారేది..
మతమార్పిడీలతో దేశం అంతా ఇస్లాంగా మార్చబడేది..
ఉగ్రవాదుల అడ్డాగా పాకిస్తాన్ సరసన భారతదేశం ఉండేది..
2 సీట్ల నుంచి ఈరోజు 303 సీట్లు,రేపు 400 సీట్లుగా ఎదుగుతున్న బీజేపీ ఆషామాషీగా ఏం ఎదగలేదు..
లక్షల మంది కార్యకర్తల బలిదానాలు,
వారి కుటుంబాల త్యాగాలు,
జీవితమంతా దేశంకోసం, పార్టీ కోసం తపించిన తరాలు,
ప్రాణం కంటే ఎక్కువగా పార్టీ ఎదుగుదల కోసం పని చేసిన నిస్వార్థ కార్యకర్తల త్యాగ ఫలం నేటి బీజేపీ వైభవ స్థితికి కారణం..
ఈ దేశంలో వందేమాతరం అనగలిగిన ఏకైక పార్టీ బీజేపీ..
ఈ దేశ స్వాభిమానం అయిన రాముడిని కొలిచే ఏకైక పార్టీ..
జై శ్రీరామ్ అని గట్టిగా నినదించ గలిగిన ఏకైక పార్టీ బీజేపీ..
ఉగ్రవాదుల మతానికి వ్యతిరేకంగా కొట్లాడే దమ్మున్న పార్టీ కేవలం బీజేపీ..
నెహ్రూ జమానాలో పాములు పట్టే దేశంగా భారత్ చూపించబడితే
నేడు నరేంద్రమోడీ జమానాలో భారత్ అంటే ప్రపంచానికే భవిష్యత్ అని నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ..
ఈ దేశం కోసం..ధర్మం కోసం..బీజేపీ..జై బీజేపీ!🚩
జై బీజెపి పక్క మళ్ళీ BJP. రావాలి.
దాని గురించి ఏం చేయాలి అనెది కార్యచరణచేస్తూ ….వెళదాం…
తప్పకుండా హిందూ ధర్మం కోసం పని చేసే ఆధ్యాత్మిక సంస్థ లతో కలిసి ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది.. చిన్న చిన్న గుంపుగా విశయాలు గ్రామ స్థాయి కార్యకర్తలు తో చర్చించాలి..
Jai sriram 🚩🚩