Spread the love

పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య ప్రకటన వెలువడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ వెనక్కి తగ్గింది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవుతుందని వెంటనే ఇరు దేశాలు సంయమనం పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

మొత్తానికి పాకిస్తాన్ కి అన్ని వైపులా వాచిపోయి అమెరికాతో కాళ్ల బేరంతో భారత్ కనికరించింది.. ఇప్పటికైతే అంతా సద్దుమనిగినట్టేనా వేచి చూద్దాం!!


Spread the love
One thought on “అమెరికా జోక్యం..ఆగిన యుద్ధం”
  1. ఇది నిజంగా అనూహ్యమైన మలుపు. అమెరికా జోక్యం వల్ల తక్షణబ్లాగ్ కామెంట్ సృష్టింగా కాల్పుల విరమణపై ఇరు దేశాలు ఒప్పుకోవడం ఆశాజనకంగా ఉంది, కానీ దీని స్థిరత్వం ఎంత వరకు ఉంటుందో అనేది కాలమే తేల్చాలి. ఇలాంటి పరిణామాల్లో మీడియా గమనించాల్సిన విషయం—ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా లేదా దీర్ఘకాల శాంతికి దారితీసే ముందడుగేనా అన్నదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *